Dark Mode
  • Monday, 07 October 2024
Hey User! Please Scroll The Page Slowly


This will close in

జితేశ్ శర్మ ఫొటో షూట్ కెప్టెనేనా! ధావన్ గైర్హాజరీలో పంజాబ్ పగ్గాలు కర్రన్‌కు ఇవ్వడంపై వివాదం

జితేశ్ శర్మ ఫొటో షూట్ కెప్టెనేనా! ధావన్ గైర్హాజరీలో పంజాబ్ పగ్గాలు కర్రన్‌కు ఇవ్వడంపై వివాదం

ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ జట్టు తమ కెప్టెన్‌గా సామ్ కర్రన్‌ను పంపడం వివాదాస్పదంగా మారింది. రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్‌కు గాయం కావడంతో కర్రన్‌ కెప్టెన్ అయ్యాడు. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన కెప్టెన్ల ఫొటో షూట్‌లో ధావన్‌కు బదులు.. జితేశ్ శర్మ పాల్గొన్నాడు. ఫొటో షూట్‌కు పనికొచ్చిన జితేశ్.. మ్యాచుకు అవసరం పడలేదా అని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

Please Wait For Code!

00
days
:
00
hrs
:
00
mins
:
secs