Dark Mode
  • Wednesday, 09 October 2024
Hey User! Please Scroll The Page Slowly


This will close in

మోదీని మించిన దీదీ వ్యూహం.. లోక్ సభ బరిలోకి యూసుఫ్ పఠాన్‌.. బీజేపీ ‘షమీ ప్లాన్‌’కు టీఎంసీ చెక్..!

మోదీని మించిన దీదీ వ్యూహం.. లోక్ సభ బరిలోకి యూసుఫ్ పఠాన్‌.. బీజేపీ ‘షమీ ప్లాన్‌’కు టీఎంసీ చెక్..!

మహ్మద్ షమీని పార్టీలోకి చేర్చుకొని బెంగాల్ నుంచి ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్న బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ షాకిచ్చారు. బీజేపీ నాయకత్వం కంటే వేగంగా పావులు కదిపిన దీదీ.. టీమిండియా మాజీ క్రికెటర్, గతంలో కోల్‌కతా తరఫున ఐపీఎల్‌లో ఆడిన యూసుఫ్ పఠాన్‌ను తమవైపు తిప్పుకున్నారు. దీంతో ముస్లిం ఓటర్లను ఆకర్షించాలన్న బీజేపీ వ్యూహానికి పఠాన్‌తో దీదీ విరుగుడు కనిపెట్టినట్లయ్యింది.

Please Wait For Code!

00
days
:
00
hrs
:
00
mins
:
secs