WCL 2024: వరుసగా మూడు ఓటములు.. కట్ చేస్తే.. సెమీస్కు చేరిన భారత్.. ఛాంపియన్స్ నెక్స్ట్ టార్గెట్ ఇదే
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ దిగ్గజ క్రికెటర్లు ఎందరో పాల్గొంటున్నారు. ఈ లీగ్లోని 15వ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్, ఇండియా ఛాంపియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ 54 పరుగుల తేడాతో..